- 0
Student sells property to donate to Amaravati & Polavaram: పొలం అమ్మి రాజధానికి విరాళం ఇచ్చిన వైద్య విద్యార్థిని
-
Similar Content
-
CBN on Polavaram: ‘గత ప్రభుత్వం నిర్వాకం వల్లే పోలవరానికి తీవ్ర నష్టం జరిగింది’.. సీఎం చంద్రబాబు
By TELUGU,
- 1 answer
- 8 views
-
- 0 answers
- 10 views
-
- 23 answers
- 207 views
-
Tv5 Murthy Strong Reaction On YS Jaganmohan Reddy Security | Rushikonda Palace | TV5 News
By Sucker,
- 4 answers
- 23 views
-
YSR Health University renamed to NTR Health University: ఇకపై అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ
By TELUGU,
- 0 answers
- 12 views
-
- 2 answers
- 18 views
-
- 0 answers
- 32 views
-
ఏపీ అసెంబ్లీ సమావేశాలు LIVE | AP Assembly Session 2024 | CM Chandrababu | Pawan Kalyan - TV9
By Sucker,
- 1 answer
- 16 views
-
- 1 answer
- 12 views
-
- 5 answers
- 43 views
-
-
Now Playing
-
Inside Out 2
-
Despicable Me 4
-
Akademia Pana Kleksa
-
Trigger Warning
-
Les Infaillibles
-
No Time to Spy: A Loud House Movie
-
A Quiet Place: Day One
-
IF
-
Biônicos
-
Tarot
-
The Garfield Movie
-
Kingdom of the Planet of the Apes
-
Bad Boys: Ride or Die
-
The Watchers
-
Ultraman: Rising
-
Furiosa: A Mad Max Saga
-
Civil War
-
Sous la Seine
-
Question
TELUGU
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైష్ణవి అనే వైద్య విద్యార్థిని విరాళం అందించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి శనివారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుని శనివారం కలిసి విరాళం అందించారు. అమరావతి నిర్మాణానికి రూ.25 లక్షలు, పోలవరం ప్రాజెక్టుకు రూ.1 లక్ష చొప్పున విరాళం ఇస్తూ సీఎం చంద్రబాబుకు చెక్కు అందించారు.
తమకున్న మూడు ఎకరాల భూమిలో ఎకరా అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను రాజధానికి, తన బంగారు గాజులు అమ్మగా వచ్చిన రూ.1 లక్షను పోలవరానికి విరాళంగా అందించినట్లు వైష్ణవి తెలిపారు. రాజధానిని నిర్మిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తనవంతుగా ఈ విరాళం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం వైష్ణవి పొలం అమ్మి మరీ విరాళం ఇవ్వడం గొప్ప విషయం అని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం విద్యార్థిగానే ఉన్న వైష్ణవి....తండ్రి సహకారంతో రాజధాని కోసం, పోలవరం కోసం విరాళం ఇవ్వడం ఎంతో గొప్ప విషయం అన్నారు.
నేటి యువతకు వైష్ణవి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇలాంటి యువత కలలు తమ ప్రభుత్వం నిజం చేస్తుందని చంద్రబాబు అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మనసు చాటిని వైష్ణవిని సీఎం శాలువా కప్పి సత్కరించారు. స్ఫూర్తిదాయకంగా నిలిచిన వైష్ణవిని సీఎం అమరావతి కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజ్ లో ప్రస్తుతం ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఈ సందర్భంగా వైష్ణవితో పాటు, ఆమె తండ్రి అంబుల మనోజ్ను సీఎం చంద్రబాబు అభినందించారు.
...
Complete article
Link to comment
Share on other sites
1 answer to this question
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.
Note: Your post will require moderator approval before it will be visible.